భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ.. మిథిలా స్టేడియంలో రాములోరి కల్యాణ వేడుక.. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన జరిగిన సీతారాముల కల్యాణం.. రామనామస్మరణతో మారుమోగుతున్న భద్రాద్రి.. ప్రభుత్వ తరఫున స్వామివారికి సీఎస్ పట్టువస్త్రాల సమర్పణ.. కల్యాణ వేడుకకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ. #Bhadrachalam #sriramanavami2024 #Telangana #TeluguNews
0
0
7
1K
0