పుంగనూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత.. టీడీపీ నాయకుడు హేమాద్రిని.. వైసీపీ నాయకుడు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ నాగభూషణం కిడ్నాప్ చేసారంటూ టీడీపీ నాయకుల ఆందోళన. నాగభూషణం ఇంటివద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు. ఇంటి వెనక నుంచి టీడీపీ నాయకుడు హేమాద్రిని వదిలేసిన వైసీపీ నాయకులు.
0
2
53
13K
0
Download Video