దారుణం.. కొడుకు కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా తండ్రిని కొట్టిన పోలీసులు రాజస్థాన్ - జైపూర్ జిల్లా ఘటన జైపూర్లోని జైసింగ్పురా ప్రాంతంలోని భంకత్రోటాకు చెందిన చిరంజిలాల్(35) సీఏ చదివి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. చిరంజిలాల్కు తన భార్యకు మధ్య ఏడాది నుండి వివాదాలు తలెత్తి వేరువేరుగా ఉన్నారు. ఇవాళ తన భార్యతో కలిసి వచ్చిన ముగ్గురు పోలీసులు చిరంజిలాల్ ఇంటి తాళాలు పగలకొట్టారు. ఇంటి తాళాలు ఎందుకు పగలకొట్టారని కనికరం లేకుండా ముగ్గురు పోలీసులు కొట్టారు. తన కొడుకు ఏడుస్తూ తన తండ్రిని కొట్టకండని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చావబాదారు.
@TeluguScribe మొత్తానికి పెళ్ళాం చేతి లో ఇంకొకడు బలైపోయాడన్న మాట...my humble advice to current generation.. లైఫ్ పార్టనర్ ఇష్టా ఇష్టాలు, వ్యక్తిత్వం గురించి బాగా తెలుసుకొని పెళ్లి చేసుకోండి.. లేదా ఇలాగే నుజ్జు నుజ్జు అయిపొద్ది జీవితం.. incompatible cases are on rise!! take care!
@TeluguScribe ekkado news telugu lo manaki avasarama?
@TeluguScribe Responsible government should take action immediately...
@TeluguScribe దొంగల రాజ్యం గూండాల రాజ్యం 👍
@TeluguScribe భార్య నే పోలీసులని తీసుకొచ్చింది కొడుకు ఎదుస్తే ఉంటే ఊరుకోరు భార్య చెప్పాల్సింది కొట్టొద్దు అని